చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్రామాల అభివృద్ధి
Published on Sun, 09/04/2016 - 23:09
అచ్చంపేట: పట్టణంలో రూ.కోటి నిధులతో సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నామని నగరపంచాయతీ చైర్మన్ కె.తులసీరాం అన్నారు. ఆదివారం ఎస్టీ హాస్టల్ పక్కన మురుగు కాల్వ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పట్టణంలో పనులు ప్రారంభమైందని, మరో కోటి నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ఎమ్మెల్యే సహాకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని,పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ బంధం రాజు, మాజీ జెడ్పీటీసీ పి.మనోహర్, సర్పంచ్ల సంఘం తాలుకా అ«ధ్యక్షుడు ఎడ్ల నర్సింహగౌడ్, కౌన్సిలర్లు జయరఘరాం,హన్మంత్ టీఆర్ఎస్ నాయకులు జి.రాజేందర్ పాల్గొన్నారు.
#
Tags