ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్రీడాకారిణి ఆత్మహత్య
Published on Wed, 11/16/2016 - 20:38
కొత్తగూడెం: చించుపల్లి మండలం రుద్రంపూర్లో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావ్య(17) అనే బాలిక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శ్రావ్య స్థానిక డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తన చావుకు ఎవరూ కారణం కాదని, ఉన్నత చదువులు చదువుకునే స్తోమత తనకు లేదని, ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సూసైడ్నోట్లో పేర్కొంది. శ్రావ్య జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కూడా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags