నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సకాలంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తాం
Published on Wed, 07/15/2015 - 19:17
హైదరాబాద్: హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయనతో పాటు మండలి ఉన్నతాధికారులు, జేఎన్టీయూ అధికారులు బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి సుప్రీం గైడ్ లెన్స్ ప్రకారమే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.
#
Tags