నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళ దారుణ హత్య
Published on Wed, 03/01/2017 - 10:25
కారేపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సీతారాంపురం శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఖమ్మం- ఇల్లందు జాతీయ రహదారిలోని కొత్తూరు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కామేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వాంకుడోతు సక్రీ(42)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
#
Tags