ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళను బలిగొన్న క్యూలైన్
Published on Sat, 11/26/2016 - 03:08
డబ్బుల కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ మహిళ.. అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లికి చెందిన మహమూదా బేగం (40) గురువారం ఉదయం డబ్బు కోసం పెబ్బేరులోని ఎస్బీఐ బ్రాంచీకి వెళ్లింది. సాయంత్రం 4 గంటల దాకా క్యూలో నిలబడి డబ్బు తీసుకుని ఇంటికి వచ్చింది. కానీ రాత్రి మహమూదా గుండెపోటు, వాంతులతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.
#
Tags