ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిప్పులాంటి భక్తి
Published on Thu, 02/18/2016 - 00:20
నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మం డలం చెర్వుగట్టులో అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఈ కార్యక్రమం నిర్వహిం చారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు చెం దిన జయప్రద, అయిలపల్లికి చెందిన అండాలు అగ్నిగుండంలో నడుస్తుండగా చీర కాళ్లకు తగిలి నిప్పుల్లో పడిపోయూరు. తీవ్ర గాయూలైన వారిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
#
Tags