ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బావిలో పడి మహిళ మృతి
Published on Tue, 10/18/2016 - 00:11
రామాపురం: రామాపురం మండలంలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ సూర్యనారాయణపురానికి చెందిన సి.లక్షుమ్మ(65) అనే మతిస్థిమితం లేని మహిళ సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా మతిస్థిమితం లేని లక్షుమ్మ అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండేది. ఆదివారం లక్షుమ్మ కనిపించకపోవడంతో గ్రామ పరిసరాల్లో వెతికారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వేంపల్లె గంగయ్య బావిలో మృతదేహమై పడి ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.
#
Tags