రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేక..
Published on Sun, 08/07/2016 - 10:49
ఏలూరు (మెట్రో): తల్లికి శస్త్రచికిత్స జరగడంతో ఆమెను ఐసీయూలో చూసిన కుమారుడు మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన మహ్మద్ బాషా తల్లి మున్నీ కొద్దికాలంగా మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతోంది.
ఈ క్రమంలో ఆమెకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. దీంతో బాషా మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో ఆమెకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. దీంతో బాషా మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
#
Tags