అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేపటి నుంచి 'అనంత'లో వైఎస్ జగన్ భరోసా యాత్ర
Published on Tue, 01/05/2016 - 09:36
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ జిల్లాలో ఇది నాలుగో విడత రైతు భరోసా యాత్ర.
ఇందులో భాగంగా వైఎస్ జగన్ ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల, చేనేత కార్మికుల కుటుంబాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు.
#
Tags