వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుండెపోటుతో వైఎస్సార్సీపీ నాయకుడు మృతి
Published on Fri, 11/11/2016 - 23:17
చాలకూరు (సోమందేపల్లి) : మండలంలోని చాలకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ విభాగపు నాయకుడు మైలారప్ప(58) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. వైఎస్సార్సీపీ స్థానిక నాయకురాలు అశ్వర్థమ్మ, తుంగోడు సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకులు నాయనిశ్రీనివాసులు, ఆది, జగదీష్, హరీష్ తదితరులు మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంట్ల మండలంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఉన్న శంకరనారాయణ విషయం తెలుసుకుని మృతుని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
#
Tags