ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'శాసనసభ కౌరవసభను తలపిస్తోంది'
Published on Sun, 03/20/2016 - 11:48
కడప : చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై పాలక టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. ఆదివారం కడపలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాతోపాటు జిల్లా అధ్యక్షుడు అమర్నాధ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ... ఏపీ శాసనసభ కౌరవ సభను తలపిస్తోందని వారు ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు హిట్లర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శాసనసభ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం అహంకారపూరిత చర్యగా వారు అభివర్ణించారు.
#
Tags