నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు నటిస్తున్నారు: ఎమ్మెల్యే రోజా
Published on Sat, 07/30/2016 - 11:44
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగించడం దుర్మార్గమని ఆమె శనివారమిక్కడ అన్నారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన ప్రజల హృదయాల్లో నుంచి వైఎస్ఆర్ను తొలగించలేరని రోజా వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు నటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు చర్యల వల్లే ప్రత్యేక హోదాకు ముప్పు ఏర్పడిందన్నారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 40ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని రోజా హెచ్చరించారు.
#
Tags