అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'హంద్రీ నీవా పూర్తికై ఉద్యమం ఉధృతం'
Published on Thu, 02/04/2016 - 15:45
అనంతపురం: హంద్రీ నీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో వజ్రకరూర్లో జనజాగరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తొలిదశ ఆయకట్టుకు చంద్రబాబు నీరు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డిస్ట్రిబ్యూటరీ పనులను నిలిపేయడానికి కారణాలు చెప్పాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
#
Tags