చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలి
Published on Tue, 07/19/2016 - 19:41
జహీరాబాద్: జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటిని 26వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలలో గోవింద్పూర్ గ్రామ సర్పంచ్ బి.రాజు, పార్టీ నాయకులు ఎస్.నారాయణ, జి.అంజన్న, ఎస్.హన్మంతు, పి.నారాయణ, కృష్ణారెడ్డికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి వై.నరోత్తం సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు డాక్టర్ చంద్రశేఖర్, జలాలుద్దీన్, సుధీర్ భండారి, రాచప్ప, నేత్రయ్య, జగన్మోçßæన్రెడ్డి, మోహన్రెడ్డి, మల్లయ్యస్వామి, రాంచంద్రారెడ్డి, టి.రాములు, మాజీద్, ఆర్.రాజు, వీర్శెట్టి, ఎన్.జి.నర్సింహులు, ఓంప్రకాష్, జగన్, అంజయ్య, జనార్ధన్రెడ్డి, టి.శివన్న, బి.రాములు, వెంకట్లు పాల్గొన్నారు.
#
Tags