Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఫేస్బుక్ టార్గెట్ ఏంటి..?
Published on Thu, 12/01/2016 - 00:34
గతంలో ఫ్రీ బేసిక్స్ పేరిట సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ అందిస్తామంటూ విమర్శలపాలైన ఫేస్బుక్.. మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో కలిసి ‘ఎక్స్ప్రెస్ వైఫై’ అంటూ దూసుకొస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్ప్రెస్ వైఫైతో మొబైల్కి, సిస్టంకి అత్యంత తక్కువ ధరల్లో కనెక్ట్ కావచ్చంటూ ప్రచారం చేస్తోంది. దాదాపు 125 లొకేషన్లలో ఈ ఎక్స్ప్రెస్ వైఫై ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు అందుబాటులోకి రానప్పటికీ డిజిటల్ వోచర్స్ ద్వారా వినియోగదారులు డేటా ప్యాక్లు కొనాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను మరింత బలోపేతం చేయడంతోపాటు స్థిరమైన రాబడికి తోడ్పడుతుందన్నది ఫేస్బుక్ వాదన. అయితే ధరల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.
#
Tags