టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ. వందకోట్ల నిధి
Published on Thu, 04/24/2014 - 05:26
లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత
నిజామాబాద్, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. వంద కోట్ల నిధులను కేటాయిస్తామని నిజామాబాద్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత పేర్కొన్నారు. నిజామామాబాద్లోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్లో బుధవారం ఆమె న్యాయవాదులతో మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు చేసిన త్యాగాలు, పోరాటాలు మరువలేనివన్నారు.
#
Tags