ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రీపోలింగ్పై ఈసీ దిద్దుబాటు
Published on Sun, 05/11/2014 - 15:36
హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరులో రీపోలింగ్పై ఎన్నికల సంఘం(ఈసీ)తన పొరపాటును సరిదిద్దుకుంది. శాసనసభకు కాదు లోక్సభకే రీపోలింగ్ అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సాలూరులో 132 పోలింగ్ బూత్లో రీపోలింగ్ విషయమై కలెక్టర్ పొరపాటుపడ్డారు.
లోక్సభ బదులు అసెంబ్లీకి రీపోలింగ్ జరపాలంటూ కలెక్టర్ ఈసీకి పొరపాటుగా నివేదిక ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన తన పొరపాటును గుర్తించారు. ఈ విషయం ఈసీకి తెలియజేశారు. దాంతో శాసనసభ స్థానానికి కాదు లోక్సభ స్థానానికి రీపోలింగ్ అని ఈసీ తెలియజేసింది.
#
Tags