amp pages | Sakshi

12 వరకు మాత్రమే ఎగ్జిట్ పోల్స్పై నిషేధం

Published on Fri, 05/09/2014 - 16:50

న్యూఢిల్లీ: ఈ నెల 12 వరకు మాత్రమే ఎన్నికల సర్వేలపై నిషేధం అమల్లో ఉంటుంది. 12వ తేదీ సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్ర శుక్రవారం చెప్పారు. కాగా కౌంటింగ్ జరిగే వరకు అంటే 16 వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉంటుందని తొలుత ప్రకటించిన బ్రహ్మ ఆ వెంటనే వివరణ ఇచ్చారు.

16న లోక్సభ, తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా, ఈ నెల 12తో లోక్సభ ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటి వరకు 502 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, మరో విడత మాత్రమే మిగిలుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌