విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు 92 స్థానాల్లో పోలింగ్
Published on Thu, 04/10/2014 - 00:51
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 92 లోక్సభ స్థానాలకు గురువారం సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ జరగనుంది. కేరళలో 20 సీట్లు, యూపీ, హర్యానా, ఒడిశా, మహారాష్ట్రలలో పదేసి స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్లో 9, ఢిల్లీలో 7, బీహార్లో 6, జార్ఖండ్లో 5, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్లలో ఒక్కో సీటుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
#
Tags