రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈవీఎంల వద్దకు అర్ధరాత్రి ఆరుగురు!!
Published on Thu, 05/15/2014 - 09:04
ఈవీఎంల భద్రత ప్రశ్నార్థకంగానే మారుతోంది. మూడంచెల భద్రత ఏర్పాటుచేసినట్లు అధికారులు ఘనంగా చెబుతున్నా, వాస్తవానికి వాటి భద్రత ఏమాత్రం ఉందన్నది అనుమానంగానే కనపడుతోంది.
కృష్ణా జిల్లా విజయవాడలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్దకు పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులను పంపారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండానే వీరిని అక్కడకు పంపినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాస్పద వ్యక్తులను కొంతమంది నాయకులు గుర్తించి, వారిని పోలీసులకు అప్పగించారు.
#
Tags