రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మైదుకూరు టీడీపీ అభ్యర్థి దాడి
Published on Wed, 05/07/2014 - 14:39
వైఎస్ఆర్ జిల్లాలో బోణీ కూడ కొట్టలేమన్న భయంతో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు దిగుతోంది. కాజీపేట మండలం నాగసానిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు లాగేసి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు.
#
Tags