అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈవీఎం స్ట్రాంగ్రూం వద్ద ఆగంతకుల కదలిక
Published on Sat, 05/10/2014 - 13:21
విశాఖ : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని సోఫియా కళాశాల స్టాంగ్ రూం వద్ద ఆగంతకులు సంచారం కలకలం రేపుతోంది. టీడీపీ ఎన్నికల ఏజెంట్తో ఓ పోలీసు అధికారి మంతనాలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ శనివారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు.
ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూంల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరపాలని దాడి రత్నాకర్ భన్వర్ లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు మూడంచెల పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసినా వాటి భద్రత మాత్రం సవాల్గా మారుతోంది. కాగా ఈ నెల 16న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
#
Tags