టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్
Published on Fri, 04/18/2014 - 01:14
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో యూపీఏ వరుసగా మూడో విజయం (హ్యాట్రిక్) సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి ధీమాగా చెప్పారు. ఎన్నికల తరువాత తాను తిరిగి కేంద్రమంత్రిగా రాష్ట్రానికి వస్తానన్నారు. గురువారం ఇందిరాభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి వీస్తోందన్నది మీడియా సృష్టేనని, ఎక్కడా ఆ ప్రభావం లేదన్నారు. సీమాంధ్రలో కేవలం చంద్రబాబు మాత్రమే మోడీ గాలి అంటూ భ్రమల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికల తరువాత పరిస్థితులను అనుసరించి ఎవరెటు వెళ్తారో దాన్ని బట్టి మూడో ఫ్రంట్ ఉనికిలోకి వస్తుందన్నారు. దేశంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కు వస్తాయని, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
#
Tags