వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు షాక్
Published on Mon, 05/05/2014 - 12:51
కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ప్రచారానికి వెళ్లిన తెలుగు తమ్ముళ్లకు ఊహించని విధంగా షాక్ తగిలింది. సోమవారం ఉదయం ప్రచారానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డికి గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు చూపి నిరసన తెలిపారు. దాంతో ఖంగు తినటం టీడీపీ అభ్యర్థుల వంతైంది.
#
Tags