నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ఆర్సీపీకి 18 ఎంపీ స్థానాలు: నీల్సన్ సర్వే
Published on Wed, 05/14/2014 - 16:49
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 18 లోక్సభా స్థానాలను గెలుచుకుంటుందని ఏబీపీ స్టార్ నీల్సన్ సంస్థ ఎగ్జిట్ సర్వే తెలిపింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చిన సర్వేలు వేర్వేరుగా తమ తమ ఫలితాలు ఇచ్చినా.. గత ఎన్నికలలో కచ్చితమైన ఫలితాలను ముందుగా ఊహించిన ఏబీపీ నీల్సన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లోక్సభా స్థానాలు వస్తాయని తెలిపింది.
తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు, టీఆర్ఎస్కు 8, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మూడేసి స్థానాలు, ఇతరులకు మరో స్థానం దక్కుతాయని ఆ సర్వే పేర్కొంది. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది.
#
Tags