వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చర్మకాంతి కోసం...
Published on Thu, 04/27/2017 - 23:25
బ్యూటిప్స్
టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జులో అర టేబుల్ స్పూన్ టొమాటో రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి చేతులకి పట్టించి 20 నిమిషాల తరవాత వేడినీటితో కడిగేయాలి. పార్టీకి వెళ్లే గంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది.
టొమాటో రసంలో కొన్ని పాల చుక్కలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. క్రమం తప్పకుండా 15 రోజుల పాటు ఈ విధంగా చేస్తే చర్మం నిగారిస్తుంది.
#
Tags