అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రారండోయ్
Published on Mon, 01/08/2018 - 00:17
- జనవరి 1న విజయవాడలో ప్రారంభమైన ‘29వ విజయవాడ పుస్తక మహోత్సవ కార్యక్రమాలు’ జనవరి 11 వరకు జరగనున్నాయి.
- ప్రపంచ గేయ కవితా సదస్సు జనవరి 10న సాయంత్రం 5:30కు సీరపాణి అధ్యక్షతన విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది.
- అలిశెట్టి ప్రభాకర్ స్మారక సాహిత్య పురస్కారాన్ని బూర్ల వేంకటేశ్వర్లుకు తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో జనవరి 12న ప్రదానం చేయనున్నారు.
- ఆలిండియా రేడియో జనవరి 16న ఇండోర్లో నిర్వహించనున్న అఖిల భారత కవి సమ్మేళనానికి తెలుగు తరఫున ప్రసాదమూర్తి కవిత ‘పిచ్చినాన్న’ ఎంపికైంది.
- చాసో పురస్కారాన్ని గౌరహరి దాస్కు జనవరి 17న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గ్రంథాలయంలో ప్రదానం చేయనున్నారు.
#
Tags