వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యూటిప్స్
Published on Wed, 03/06/2019 - 00:26
►ఎండలో కమిలిన ముఖానికి...
►వేసవి ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ ఎండల్లో కాసేపలా బయటకి వెళ్లి రాగానే ముఖం నల్లబడిపోవడం లేదా కమిలిపోవడం... ఆ తర్వాత ముఖం చూసుకుని ఉష్షోమని నిట్టూర్చడం సహజం. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరిపాలలో దూది ముంచి, దానితో ముఖమంతా సున్నితంగా మర్దనా చేసుకుని ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే తిరిగి ముఖం ఎప్పటిలా కాంతులీనుతుంది.
►బయటినుంచి వచ్చాక కొబ్బరినీళ్లతో ముఖం కడుక్కున్నా కొబ్బరినీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడుక్కున్నా ముఖం తాజాగా కళ కళలాడుతుంది.
#
Tags