జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంటిప్స్
Published on Tue, 04/12/2016 - 23:08
బాదం పప్పుల మీదున్న పొట్టు సులువుగా రావాలంటే వేడినీళ్లలో 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. మజ్జిగలో నీళ్లు ఎక్కువైతే కొద్దిగా శనగపిండి కలపాలి. రాగి పాత్రల మీద కొద్దిగా నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి. డబ్బా అడుగున బ్లాటింగ్ పేపర్ను ఉంచి, బిస్కెట్లు ఉంచితే మెత్తబడవు. కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి. బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి. ఎండుమిరపకాయల్లో ఉప్పు, కొద్దిగా వంట నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి.
#
Tags