రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంటిప్స్
Published on Thu, 05/23/2019 - 00:39
►అరలీటరు నీటిని వేడి చేసి అందులో మూడు నుంచి ఐదు చుక్కల అరోమా ఆయిల్ వేసి గదిలో ఒక మూలగా ఉంచితే మెల్లగా గదంతా సువాసనభరితమవుతుంది. ఆ గాలినే పీల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు నివారణ అవుతాయి. రోజంతా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నీటిని పోసిన పాత్ర మీద సన్నని చిల్లులున్న మూత కాని, వదులుగా ఉన్నది కాని పెడితే నీటి ఆవిరితో ఎసెన్షియల్ ఆయిల్ సువాసన కొద్దికొద్దిగా రోజంతా విడుదలవుతుంది.
►పూరీల్లాంటివి వేయించినప్పుడు మూకుడు అడుగున నల్లగా పేరుకుంటుంది. అలాంటప్పుడు ఆ మూకుడులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి, పొయ్యిమీద పెట్టాలి. కాసేపటికి పేరుకున్న నల్లని మిశ్రమం రెబ్బలకు అంటుకుంటుంది. వాటిని తీసేసి నూనెను వడకట్టాలి.
#
Tags