నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీమతి... అందాల బహుమతి
Published on Sat, 01/31/2015 - 22:52
వన్నెచిన్నెలు... వయ్యారాలు... టీనేజర్లకూ, పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే అనుకునే రోజులకు కాలం చెల్లిందని మరోసారి నిరూపించారా మహిళలు. మిసెస్ ప్లానెట్, మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ పోటీలకు సంబంధించిన ఆడిషన్స్ గచ్చిబౌలిలోని హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ హోటల్లో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ర్యాంప్వాక్ చేసిన మహిళలు... న్యాయమూర్తులుగా వ్యవహరించిన పలువురు మాజీ, ప్రస్తుత మిసెస్ ఇంటర్నేషనల్ విజేతల ప్రశంసలు అందుకున్నారు. వీరిలో ఏడుగురిని పూనెలో జరిగే సెమీఫైనల్స్కు ఎంపిక చేశామని నిర్వాహకసంస్థ ప్రతినిధి దీపాలి ఫడ్నిస్ చెప్పారు.
#
Tags