నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
Published on Fri, 09/25/2015 - 08:59
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎర్రచందనం టాస్క్ఫోర్స్ పోలీసు బృందం శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం బారిన పడింది. రెండు బృందాలు ఎర్రచందనం స్వాధీనం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ వద్ద పోలీసుల బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రసాద్నాయుడు మృతి చెందగా, ఎస్ఐ రాజేశ్వర్రెడ్డికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
#
Tags