అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మీర్పేటలో లారీ బీభత్సం
Published on Mon, 11/09/2015 - 08:40
హైదరాబాద్: నగరంలోని మీర్ పేట జంక్షన్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ స్కూలు బస్సుపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి స్కూలు బస్సును ఢీకొట్టింది. అనంతరం ఒక ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది.
ఈ ఘటనలో స్కూలు బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులతో పాటు ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags