మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు
Published on Fri, 02/12/2016 - 13:54
హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 22 నుంచి అగ్రిగోల్డ్ బాధితులు రిలే దీక్షలు చేపట్టనున్నారు. ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రల్లో బాధితులు రిలే దీక్షలకు సిద్ధమయ్యారు. అదే విధంగా కలెక్టరేట్ ల ముట్టడికి బాధితులు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్లు, బినామీలన వెంటనే అరెస్టు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
#
Tags