వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉగ్రవాదుల డంప్ స్వాధీనం
Published on Sun, 08/06/2017 - 13:43
శ్రీనగర్: ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ క్లీన్ అప్’ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా బలగాలు ఉగ్రవాదుల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్లోని రజౌరీ పర్వత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన బలగాలు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని గుర్తించారు. అందులో ఓ ఏకే-47, ఓ ఏకే 57, ఓ పిస్టల్, 5 గ్రానెడ్లు, రెండు మ్యాగ్జీన్లు, 639 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
#
Tags