అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బాలకృష్ణ
Published on Tue, 03/01/2016 - 16:54
అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. విశాఖపట్నం కలెక్టరేట్లోని అర్బన్ లాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ సర్వేయర్ గా పనిచేస్తున్న బాలకృష్ణ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు.
మర్రిపాలెంలోని హుస్సేన్ నగర్కు చెందిన షేక్హుస్సేన్ భవన నిర్మాణానికి ఎన్ ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లక్షన్నర డిమాండ్ చేయగా, రూ. 50వేలకు బేరం కుదుర్చుకున్నారు. హుస్సేన్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని బాలకృష్ణను పట్టుకున్నారు.
#
Tags