కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రశాంత్నగర్లో అగ్నిప్రమాదం
Published on Thu, 10/08/2015 - 13:12
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలోని ప్రశాంతినగర్లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎంతనష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది.
#
Tags