వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గన్నవరం-కాశి మధ్య విమాన సర్వీసు
Published on Sun, 02/19/2017 - 14:19
విజయవాడ: గన్నవరం- కాశీ(వారణాసి) మధ్య ఆదివారం నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. గన్నవరం నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి సాయంత్రం 6.50కి వారణాసికి విమానం చేరుకోనుంది. అలాగే మర్నాడు ఉదయం 10 గంటలకు వారణాసిలో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. మొత్తం 189మంది పట్టే భారీ బోయింగ్ విమానాన్ని గన్నవరం-కాశీ మధ్య నడపనున్నారు.
#
Tags