అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మెహందీ కోసం వెళ్లి యువతి అదృశ్యం..
Published on Thu, 07/20/2017 - 19:53
డబీర్పురా(హైదరాబాద్): మెహందీ పెట్టుకోవడానికి స్నేహితురాలి వద్దకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. డబీర్పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీకా అలావా ప్రాంతానికి చెందిన సఫియా బేగం కూతురు సమీనా(19) ఈ నెల 19వ తేదీన రాత్రి 9.30 గంటలకు మెహందీ పెట్టుకోవడానికి స్థానికంగా ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెందారు.
స్నేహితురాలి ఇంటి వద్ద, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సఫియా బేగం తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు 040- 27854791 డబీర్పురా పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
#
Tags