మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రొయ్య @ రూ.600
Published on Sun, 03/06/2016 - 18:15
సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్య్స కారుడికి ఓ భారీ రొయ్య దొరికింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కరవాక వద్ద చింతా కాసులు అనే మత్స్యకారుడువేటకువెళ్లాడు. అతని వలలో 1,200 గ్రాముల బరువైన భారీ రొయ్య పడింది. దీన్ని కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. చివరకి ఈ రొయ్యను రూ.600కు విక్రయించారు. ఇది ఆళ్ల జాతికి చెందిన రొయ్యగా మత్స్యకారులు తెలిపారు.
#
Tags