వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు
Published on Sat, 07/25/2015 - 01:12
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీబాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో కేంద్రమంత్రులకు ఆయన విందు ఇవ్వనున్నారు. మంత్రులతోపాటు అతిథులు ఈ విందులో పాల్గొంటారని రాష్ట్రపతిభవన్ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ చేసిన 154 ప్రసంగాలను పొందుపరిచిన రెండు సంపుటాలను, రాష్ట్రపతిభవన్ విశిష్టతను వివరించే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. వీటిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా 2012, జులై 25వ తేదీన ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు స్వీకరించారు.
#
Tags