ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్: ముగ్గురి మృతి
Published on Wed, 08/02/2017 - 17:00
బర్వాని: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లున్న ట్రక్ అదుపుతప్పి గ్రామదేవత ఊరేగింపులో పాల్గొంటున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన బర్వాని జిల్లాలోని మౌడా గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామ దేవత ‘దశ’ అమ్మవారి ఊరేగింపు జరుగుతున్న సమయంలో అటుగా వచ్చిన ట్రక్ అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపారు. విషయం తెలుసుకున్న పన్సేమాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags