ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడేళ్ల బాలిక కిడ్నాప్..!
Published on Wed, 02/17/2016 - 20:10
రాజమండ్రి: చాక్లెట్ కొనుక్కునేందుకని బయటకు వచ్చిన ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండంలంలోని చదలవాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... ఏదో పెళ్లి విషయమై వీరవరం మండలం చెర్లంపూడి గ్రామానికి చెందిన పూజిత తల్లిదండ్రులతో కలసి అమ్మమ్మ గ్రామం చదలవాడకు వచ్చింది.
అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో చాక్లెట్ కొనుక్కొనేందుకు బయటకి వచ్చిన పూజిత అప్పట్నుంచి కనిపించడం లేదు. పూజిత తండ్రి వీరవరం మండల ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. బాలిక కిడ్నాప్ గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప కోసం గాలిస్తున్నారు.
#
Tags