ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత అనుమానాస్పద మృతి
Published on Sun, 02/14/2016 - 13:29
ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితులో మృతి చెందింది. భర్త, అతడి కుటుంబ సభ్యులే హతమార్చారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని మార్కెట్ కమిటీ సమీపంలో ఇస్లావత్ జ్యోతి (37) ఇంట్లో ఉరికి వేలాడుతుండగా ఆదివారం తెల్లవారుజామున గుర్తించారు.
శ్రీనివాస్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులే జ్యోతిని హతమార్చారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
#
Tags