నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆత్మహత్య కాదు.. హత్య..
Published on Thu, 03/17/2016 - 16:19
అనుమానాస్పద స్థితుల్లో మృతి చెందిన మహిళ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వేముల నాగమణి ఈనెల 13వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే, అది ఆత్మహత్య కాదు..హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె సోదరి పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు...నాగ మణితో సన్నిహితంగా మెలిగే శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమణిని తనే ఉరి వేసి చంపినట్లు అతడు అంగీకరించాడు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు.
#
Tags