సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'వరదలతో ఆ మూడు జిల్లాలు నష్టపోయాయి'
Published on Wed, 12/02/2015 - 18:42
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజ మోహన్రెడ్డి బుధవారం లోక్సభలో వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 25 వేల ఎకరాల్లో ఆక్వా దెబ్బతిందని తెలిపారు.
రూ. 1700 కోట్ల మేర రైతులకు నష్టం జరిగిందని చెప్పారు. రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సదరు జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#
Tags