హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
త్వరలో మెదక్ జిల్లాకు గోదావరి నీరు
Published on Sat, 10/17/2015 - 18:22
జిల్లాకు త్వరలో గోదావరి నుంచి సాగునీరు తెప్పించే ఏర్పాటు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయం పట్ల గత పాలకుల నిర్లక్ష్యమే రైతుల కష్టాలకు కారణమని ఆయన శనివారమిక్కడ అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉండగా.. ఎన్నడూ రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు రైతు ఓదార్పు యాత్రలు చేయడం సిగ్గుచేటని హరీశ్ విమర్శించారు.
#
Tags