నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
Published on Sun, 11/01/2015 - 10:05
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. ఏపీలో ఆ రోజు ఉదయం నుంచే రవాణా శాఖ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. హెల్మెట్ ధరించని వారిపై మొదటి సారి జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
గతంలో ఈ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. వాహనదారులు హెల్మెట్ వాడటాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని సూచించింది. దీంతో ఈ నిబంధన కార్యరూపం దాల్చింది.
#
Tags