అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'మీరిలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి'
Published on Tue, 03/29/2016 - 10:55
హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో వైస్ ఛాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయని చెప్పారు.
కాగా, ఈ బిల్లుపై ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడుతూ దీనిపై పునరాలోచన చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా యూనివర్సిటీలను చక్కబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్ ఛాన్సలర్లును ప్రభుత్వమే నియమిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు అన్నారు.
#
Tags