ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసుల అదుపులో 181 మంది మైనర్లు
Published on Fri, 10/30/2015 - 12:30
హైదరాబాద్ : పాతబస్తీలో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 181 మంది మైనర్ బాలురను సౌత్జోన్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 202 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. సదరు మైనర్ బాలుర తల్లిదండ్రులను పోలీస్ సమాచారం అందించారు.
తల్లిదండ్రుల సమక్షంలో బాలురకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే కఠినచర్యలు తప్పవని తల్లిదండ్రులు ఎదుట బాలురను పోలీసులు హెచ్చరించారు.
#
Tags